ETV Bharat / state

అర్ధరాత్రి ప్రమాదం.. కారు, చెట్టును ఢీకొని ఇద్దరు మృతి

author img

By

Published : Oct 29, 2020, 4:27 PM IST

అర్ధరాత్రి కారు.. చెట్టును ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదుపుతప్పి వేగంగా కారు చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

car collided with a tree
అర్ధరాత్రి కారు, చెట్టును ఢీకొని ఇద్దరు మృతి

అర్ధరాత్రి సమయంలో కారు, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు దుర్మరణం చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేములవాడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరప నుంచి వస్తున్న కారు వేములవాడ వద్ద అదుపుతప్పి చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో వేములవాడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల భగవాన్, 13 ఏళ్ల సాయి అక్కడిక్కడే మృతి చెందగా...సురేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో వెంకటసాయిరామ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

అర్ధరాత్రి సమయంలో కారు, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు దుర్మరణం చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేములవాడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరప నుంచి వస్తున్న కారు వేములవాడ వద్ద అదుపుతప్పి చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో వేములవాడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల భగవాన్, 13 ఏళ్ల సాయి అక్కడిక్కడే మృతి చెందగా...సురేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో వెంకటసాయిరామ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

ఇదీ చదవండి:

కొండకు బోల్టులు.. రాళ్లు జారి పడకుండా శాశ్వత పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.