ETV Bharat / state

YSRCP leaders clashes: అధికార పార్టీ నాయకుల మధ్య గొడవ.. ఎందుకంటే..!

YSRCP leaders clashes: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవలు పడ్డారు. దాంతో వైకాపాకు చెందిన ఇద్దరు నాయకులూ పోలీస్​ స్టేషన్​ మెట్లెక్కారు.

author img

By

Published : Dec 21, 2021, 12:39 PM IST

ఘర్షణ పడి కేసులు పెట్టుకున్న వైకాపా నాయకులు
ఘర్షణ పడి కేసులు పెట్టుకున్న వైకాపా నాయకులు

YSRCP leaders clashes: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవలు పడ్డారు. వైకాపాకు చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఆర్థిక లావాదేవీలతో గొడవలు జరిగి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ మెట్లు ఎక్కారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే వైకాపా మండల నాయకుడు ఓబుల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం జడ్పీటీసీ భర్త భానుకుమార్​ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

YSRCP leaders clashes: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవలు పడ్డారు. వైకాపాకు చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఆర్థిక లావాదేవీలతో గొడవలు జరిగి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ మెట్లు ఎక్కారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే వైకాపా మండల నాయకుడు ఓబుల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం జడ్పీటీసీ భర్త భానుకుమార్​ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Balineni On Attack: 'కార్యకర్తపై అందుకే దాడి చేసి ఉంటారు': మంత్రి బాలినేని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.