ETV Bharat / state

కిడ్నీలు పాడైన బాధితుడికి వైకాపా సోషల్ మీడియా సహాయం - వైకాపా సోషల్ మీడియా వాార్తలు

చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నీలు పాడైపోయి ప్రాణపాయ స్థితికి చేరుకున్నాడు. వైకాపా సోషల్​ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పలువురు దాతలు సహాయం అందించారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చేర్పించారు.

ycp social media help for kidneys damaged person
కిడ్నీలు పాడైన బాధితుడికి వైకాపా సోషల్ మీడియా సహాయం
author img

By

Published : Jan 9, 2021, 3:11 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల పరిధిలోని బడికాయలపల్లెకు చెందిన కుమార్... రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వైకాపా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పలువురు దాతలు... బాధితుడికి సహాయం అందిస్తున్నారు. సోషల్ మీడియా సభ్యులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బాధితునికి అందించడంతో పాటు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చేర్పించారు.

తంబళ్లపల్లి మండలం కన్నేమాడుగుకు చెందిన దాతలు దేవర్ ఇంటి రామకృష్ణారెడ్డి, రవి శంకర్ రెడ్డి, ములకలచెరువు మండలం దాసరిపల్లె కు చెందిన జయచంద్రారెడ్డి, గిరిధర్​రెడ్డిలు వైదేహి ఆసుపత్రిలోని బాధితునికి రూ .41,000 లు విరాళంగా అందజేశారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల పరిధిలోని బడికాయలపల్లెకు చెందిన కుమార్... రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వైకాపా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పలువురు దాతలు... బాధితుడికి సహాయం అందిస్తున్నారు. సోషల్ మీడియా సభ్యులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బాధితునికి అందించడంతో పాటు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చేర్పించారు.

తంబళ్లపల్లి మండలం కన్నేమాడుగుకు చెందిన దాతలు దేవర్ ఇంటి రామకృష్ణారెడ్డి, రవి శంకర్ రెడ్డి, ములకలచెరువు మండలం దాసరిపల్లె కు చెందిన జయచంద్రారెడ్డి, గిరిధర్​రెడ్డిలు వైదేహి ఆసుపత్రిలోని బాధితునికి రూ .41,000 లు విరాళంగా అందజేశారు.

ఇదీ చదవండి

హెపటైటిస్ నిర్మూలనకు మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌కేంద్రం.. ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.