ETV Bharat / state

'మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి' - చిత్తూరలో చట్టాలపై అవగాహన న్యూస్

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్ర పాల్గొన్నారు.

women-legal-awareness-program
చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు
author img

By

Published : Sep 22, 2020, 7:59 PM IST

ప్రతి ఒక్క మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు అన్నారు. నేషనల్ లీగల్​ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా మహిళా చట్టాలపై ఉద్యోగులకు అవగాహన సదస్సు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్ర పాల్గొని.. మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేదాలను రచించిన వారిలో మహిళలు ఉన్నారనీ.. మహిళలు సంకల్ప బలాన్ని కలిగి ఉండాలన్నారు.

ప్రతి ఒక్క మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు అన్నారు. నేషనల్ లీగల్​ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా మహిళా చట్టాలపై ఉద్యోగులకు అవగాహన సదస్సు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్ర పాల్గొని.. మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేదాలను రచించిన వారిలో మహిళలు ఉన్నారనీ.. మహిళలు సంకల్ప బలాన్ని కలిగి ఉండాలన్నారు.

ఇదీ చదవండి: డిక్లరేషన్​పై​ చర్చ అనవసరం: నారాయణస్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.