ETV Bharat / state

శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Aug 11, 2021, 9:12 AM IST

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి అశ్వథ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు

Vips_At_Darshan
శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రారెడ్డి, యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి అశ్వథ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రారెడ్డి, యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి అశ్వథ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.