ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో ఇద్దరు యువకులు మృతి - యర్రావారిపాళం అనుమానాస్పద మృతి కేసు

ఇద్దరు యువకులు అనుమానస్పద స్థితిలో మరణించారు. మృతులను ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Two persons died under suspicious stage
అనుమానాస్పదస్థితిలో ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Nov 26, 2020, 2:15 PM IST

చిత్తూరు జిల్లా యర్రావారిపాళం మండలం బోడెవాండ్ల పల్లిలో ఇద్దరు యువకులు అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ రోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాలను పంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతులను ఎర్రచందనం కూలీలుగా భావిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా యర్రావారిపాళం మండలం బోడెవాండ్ల పల్లిలో ఇద్దరు యువకులు అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ రోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాలను పంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతులను ఎర్రచందనం కూలీలుగా భావిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏర్పేడు: వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు రైతుల్లో.. ఒకరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.