ETV Bharat / state

తిరుపతి రుయా ఘటన: 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

author img

By

Published : May 18, 2021, 4:17 PM IST

Updated : May 18, 2021, 4:58 PM IST

తిరుపతి రుయా ఘటన
తిరుపతి రుయా ఘటన

16:14 May 18

తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ కామెంట్స్ చేసింది. ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని సుధాకర్ ఫిర్యాదు చేశారు. రుయాలో 30 మంది చనిపోయారని చింతా మోహన్ ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండీ... 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

16:14 May 18

తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ కామెంట్స్ చేసింది. ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని సుధాకర్ ఫిర్యాదు చేశారు. రుయాలో 30 మంది చనిపోయారని చింతా మోహన్ ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండీ... 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

Last Updated : May 18, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.