ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

author img

By

Published : Apr 8, 2019, 10:11 AM IST

తిరుమలలో రద్దీ సాధారణం


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 90,639 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 2.29 కోట్లు.

ఇవీ చదవండి..


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 90,639 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 2.29 కోట్లు.

ఇవీ చదవండి..

చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పార్థసారథి నగర్లో చేనేత కార్మికుడు చంద్రశేఖర్ 63 పైమగ్గా ల యజమానులు దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.చేనేత కార్మికుడు యజమాని వద్ద 30 వేలు అప్పు చేసాడు వయస్సు మీద పడటంతో అనారోగ్యంతో ఉన్న చంద్రశేఖర్ మగ్గం నెసేందుకు శరీరం సహకరించక పోవడంతో
యజమానికి అప్పు చెలిస్తా నన్నాడు ఆగ్రహించిన యజమాని అధిరెడ్డి. అతని బంధువు సాయినాథ్ రెడ్డి
కార్మికుడిపై దాడి చేశారు. గాయపడిన చంద్రశేఖర్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు
కార్మికుడి భార్య లలిత ఎమ్మెల్యే ఎదుట బోరున విలపించింది కార్మికుడి పై దాడి చేసిన వారు వైసీపీ వర్గీయులు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ధర్మవరం పోలీసులు అది రెడ్డి. సాయినాథ్ రెడ్డి ల పై కేసు నమోదు చేశారు


Body:చేనేత కార్మికుడి మృతి


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.