ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​పై దుండగుల దాడి.. పరిస్థితి విషమం - బీ కొత్తపల్లిలో కత్తులతో దాడి

పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి దిగారు దుండగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బీ.కొత్తకోటలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

murder attempt on a person
పట్టపగలే కత్తులతో దాడి చేసిన దుండగలు
author img

By

Published : Jul 15, 2020, 6:20 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోటలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తున్న బావాజాన్​గా పోలీసులు గుర్తించారు.

బాధితుడికి మెుదట బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించినా.. పరిస్థితి విషమించిన కారణంగా.. మెరుగైన వైద్య కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బీ.కొత్తకోట ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోటలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తున్న బావాజాన్​గా పోలీసులు గుర్తించారు.

బాధితుడికి మెుదట బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించినా.. పరిస్థితి విషమించిన కారణంగా.. మెరుగైన వైద్య కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బీ.కొత్తకోట ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఆలయం తెరిచి ఉంది.. కానీ వెళ్లేందుకు దారిలేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.