ETV Bharat / state

కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి - corona in ttd

కరోనా కారణంగా మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతిచెందారు. వీరితో కలిపి ఇప్పటివరకూ 16మంది మృత్యువాతపడ్డారు.

three more ttd employed died with corona
కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి
author img

By

Published : Apr 28, 2021, 9:22 PM IST

కరోనాకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు తితిదే ఉద్యోగులు బుధవారం మృతి చెందారు. టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో జమేధారు, క్యాంటీన్‌ విభాగంలో ఓ ఉద్యోగి, ఇంజినీరింగ్‌ విభాగంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి సిబ్బంది ఒకరు కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కరోనా ప్రభావానికి గురికాగా.. 16 మంది వివిధ కారణాలతో మృతి చెందారు.

కరోనాకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు తితిదే ఉద్యోగులు బుధవారం మృతి చెందారు. టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో జమేధారు, క్యాంటీన్‌ విభాగంలో ఓ ఉద్యోగి, ఇంజినీరింగ్‌ విభాగంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి సిబ్బంది ఒకరు కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కరోనా ప్రభావానికి గురికాగా.. 16 మంది వివిధ కారణాలతో మృతి చెందారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్​ కొరత లేదు : సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.