కరోనాకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు తితిదే ఉద్యోగులు బుధవారం మృతి చెందారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో జమేధారు, క్యాంటీన్ విభాగంలో ఓ ఉద్యోగి, ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బంది ఒకరు కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కరోనా ప్రభావానికి గురికాగా.. 16 మంది వివిధ కారణాలతో మృతి చెందారు.
ఇదీచదవండి.