ETV Bharat / state

దాణా లేక పశువులు విలవిల.. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

కరవు ప్రాంతాల్లోని పశువులకు అందాల్సిన దాణా పక్కదారి పడుతోంది. రాయితీపై పశుపోషకులకు అందాల్సిన పాతర గడ్డి... అక్రమార్కుల చేతికి వెళ్తోంది. అందుకు ఉదాహరణే చిత్తూరుజిల్లా పడమటి మండలాల్లో పరిస్థితి.

author img

By

Published : Jul 19, 2019, 11:16 PM IST

దాణా లేక పశువులు విలవిల... అక్రమార్కుల ఖజానా గలగల...
దాణా లేక పశువులు విలవిల... అక్రమార్కుల ఖజానా గలగల...

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో దశాబ్ధాలుగా కరవుతో అల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పశువులు మృత్యు వాత పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై దాణా, పాతర గడ్డి, ఇతర పశుగ్రాసం సరఫరా చేస్తున్నాయి. ఇవి పశువుల నోటి వరకు రావడం లేదంటున్నారు పశుకాపరులు. ప్రైవేటువ్యక్తుల వద్ద ట్రాక్టర్ లోడ్ వరిగడ్డి 15 నుంచి 20 వేల రూపాయలకు కొనలేకపోతున్నామని.. ప్రభుత్వ రాయితీ దాణా దొరక్క ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. పశు సంవర్ధక శాఖాధికారులకు సొమ్ము చెల్లించినా పాతర గడ్డి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారీ పోషకులు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదని ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాతర గడ్డి అక్రమంగా విక్రయిస్తున్న సంగతి వెలుగుచూస్తోంది. పాతర గడ్డి మూటలు ప్రైవేటు వ్యాపారులకు చేరుతోంది.

కొందరు రైతులు పాడి పరిశ్రమను కాపాడుకోవడానికి బిస్కెట్ పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న పదార్థాలను దాణాగా అందిస్తున్నారు. ఇలాంటి పదార్థాలు తిని వేల సంఖ్యలో జీవులు మృత్యువాత పడుతున్నాయి. వందల సంఖ్యలో జెర్సీ రకం పాడి ఆవులు, స్వదేశీ నాటి ఆవులు మృత్యువాత పడుతున్నాయి. పాతర గడ్డి, ఇతర దాణా సరఫరాలో జరుగుతున్న అక్రమాలపై స్పందించే అధికారులే లేకుండా పోయారని పశు కాపరులంటున్నారు.

ఇవీ చదవండి

చెత్త కుప్పల మధ్య కాలిన శవం..... ఎవరిదై ఉంటుంది?

దాణా లేక పశువులు విలవిల... అక్రమార్కుల ఖజానా గలగల...

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో దశాబ్ధాలుగా కరవుతో అల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పశువులు మృత్యు వాత పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై దాణా, పాతర గడ్డి, ఇతర పశుగ్రాసం సరఫరా చేస్తున్నాయి. ఇవి పశువుల నోటి వరకు రావడం లేదంటున్నారు పశుకాపరులు. ప్రైవేటువ్యక్తుల వద్ద ట్రాక్టర్ లోడ్ వరిగడ్డి 15 నుంచి 20 వేల రూపాయలకు కొనలేకపోతున్నామని.. ప్రభుత్వ రాయితీ దాణా దొరక్క ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. పశు సంవర్ధక శాఖాధికారులకు సొమ్ము చెల్లించినా పాతర గడ్డి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారీ పోషకులు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదని ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాతర గడ్డి అక్రమంగా విక్రయిస్తున్న సంగతి వెలుగుచూస్తోంది. పాతర గడ్డి మూటలు ప్రైవేటు వ్యాపారులకు చేరుతోంది.

కొందరు రైతులు పాడి పరిశ్రమను కాపాడుకోవడానికి బిస్కెట్ పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న పదార్థాలను దాణాగా అందిస్తున్నారు. ఇలాంటి పదార్థాలు తిని వేల సంఖ్యలో జీవులు మృత్యువాత పడుతున్నాయి. వందల సంఖ్యలో జెర్సీ రకం పాడి ఆవులు, స్వదేశీ నాటి ఆవులు మృత్యువాత పడుతున్నాయి. పాతర గడ్డి, ఇతర దాణా సరఫరాలో జరుగుతున్న అక్రమాలపై స్పందించే అధికారులే లేకుండా పోయారని పశు కాపరులంటున్నారు.

ఇవీ చదవండి

చెత్త కుప్పల మధ్య కాలిన శవం..... ఎవరిదై ఉంటుంది?

Intro:గుప్తనిధి పేరుతో 18 లక్షలు టోకరా ..

ధనపిశాచి ఉందని కట్టుకథ ...

ఇంట్లో గుప్త నిధి ఉందని వెలికి తిస్తామని 18 లక్షల టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొరికిన గుప్తనిధి మూడు నెలల వరకు చూడకూడదని భయపెట్టడంతో ఈ ఉదంతం ఇప్పుడు భహిర్గతమైంది.

శింగనమల మండల కేంద్రంలో నివసిస్తున్న ఒక మహిళ తనకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడిని పిలిచి అంత్రం వేయించమని భర్తను కోరింది.

భర్త సమస్యను అదే మండలానికి చెందిన స్నేహితుడికి సమస్య వివరించారు. ఆయన రాప్తాడు మండలానికి చెందిన మరో వ్యక్తికి విషయం తెలిపారు.ఆయన పుట్టపర్తికి చెందిన మాంత్రికుడిని శింగనమల తీసుకొచ్చి ఇంట్లో ధనపిశాచి ఉందని ఆ ధనం బయటికి తిస్తానని ఆ మాంత్రికుడు తెలిపాడు. దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది . సుమారు పది కిలోల బంగారం వస్తుందని నమ్మించారు.

ఇలా శింగనమలలో ముగ్గురు వ్యక్తులు మోసపోయారు . వారి నుంచి సుమారు 18 లక్షలు వసూలు చేసాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.


Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.