ETV Bharat / state

రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

రూ. 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని కోడూరు సమీపంలో అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Mar 14, 2020, 8:37 PM IST

The police seized the red carpet
అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
రూ.2 కోట్ల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

చిత్తూరు జిల్లా కోడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. రూ. 2 కోట్ల విలువ చేసే దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్పీ రవిశంకర్ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు వివరించారు. టాస్క్​ఫోర్స్ పోలీసులను చూసి.. ఎర్ర చందనం కూలీలు తప్పించున్నారని, అందులో ఇద్దరిని తమ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

రూ.2 కోట్ల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

చిత్తూరు జిల్లా కోడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. రూ. 2 కోట్ల విలువ చేసే దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్పీ రవిశంకర్ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు వివరించారు. టాస్క్​ఫోర్స్ పోలీసులను చూసి.. ఎర్ర చందనం కూలీలు తప్పించున్నారని, అందులో ఇద్దరిని తమ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.