ETV Bharat / state

చిత్తూరు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్​ 24 నుంచి జూన్​ 7 వరకూ శిబిరాలు కొనసాగనున్నాయి.

author img

By

Published : May 9, 2019, 1:04 PM IST

చిత్తూరు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరం

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్​ 24 నుంచి జూన్​ 7 వరకూ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంగ్లం, పద్యాలు, ముత్యాల చిత్రలేఖనం, పియానో వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్​ తెలిపారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నట్టు వివరించారు.

చిత్తూరు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరం

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్​ 24 నుంచి జూన్​ 7 వరకూ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంగ్లం, పద్యాలు, ముత్యాల చిత్రలేఖనం, పియానో వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్​ తెలిపారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నట్టు వివరించారు.

చిత్తూరు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరం

ఇదీ చదవండి

శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్

Kathmandu (Nepal), May 09 (ANI): A total of 5,000 kg garbage collected from Mount Everest by a clean-up team deployed by Nepali authorities on 14th April. The Nepal Army also is lending a hand in clean-up campaign launched on Mt Everest and it is being monitored by Tourism Department of Nepal. Some of the wastes has been collected and airlifted and the collection of the leftover garbage is underway. It will be sent out for recycling. Several organizations and commercial groups have also funded the clean-up campaign.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.