ETV Bharat / state

పుంగనూరులో ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర - పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

suguturu gangamma jathara finished in punganuru
ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర
author img

By

Published : Mar 20, 2020, 12:44 PM IST

ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా పుంగనూరులో రెండురోజులపాటు జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. డప్పులు, మేళతాళాల నడుమ సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారీగా తరలివచ్చిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా పుంగనూరులో రెండురోజులపాటు జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. డప్పులు, మేళతాళాల నడుమ సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారీగా తరలివచ్చిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.