ETV Bharat / state

శేషాచలంలో కూంబింగ్​.. 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్​

శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్​ అధికారులు కూంబింగ్​ నిర్వహించగా... స్మగ్లర్లు తారసపడి పరారయ్యారు. కారులో వదిలేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

smugglers-arrested-in-chittoor-district
శేషాచలం : కూంబింగ్​లో 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Jan 10, 2020, 11:52 PM IST

శేషాచలం : కూంబింగ్​లో 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది. నిరంతరం కూంబింగ్​ కొనసాగుతున్నా... వెరవక స్మగ్లింగ్​ కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి పోలీసులు కల్యాణి డ్యాం నుంచి భాకరాపేట వైపు కూంబింగ్​ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేటలోని చామల అటవీ ప్రాంతంలో నాగపట్న ఈస్ట్​ బీట్ వద్ద స్మగ్లర్ల అలికిడి వినిపించింది. వారిని పట్టకునే ప్రయత్నం చేయగా... స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. అయితే అప్పటికే వారి సమీపంలోని వాహనంలో 15 దుంగలను లోడ్​ చేశారు. చుట్టు పక్కల సోదా చేసి పడేసిన నాలుగు దుంగలను వెతికి పట్టుకున్నారు. వాహనంలో చెట్లను నరకడానికి ఉపయోగించే రంపాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. ఓ స్థానిక స్మగ్లర్​ని అదుపులోకి తీసుకున్నారు.

శేషాచలం : కూంబింగ్​లో 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది. నిరంతరం కూంబింగ్​ కొనసాగుతున్నా... వెరవక స్మగ్లింగ్​ కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి పోలీసులు కల్యాణి డ్యాం నుంచి భాకరాపేట వైపు కూంబింగ్​ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేటలోని చామల అటవీ ప్రాంతంలో నాగపట్న ఈస్ట్​ బీట్ వద్ద స్మగ్లర్ల అలికిడి వినిపించింది. వారిని పట్టకునే ప్రయత్నం చేయగా... స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. అయితే అప్పటికే వారి సమీపంలోని వాహనంలో 15 దుంగలను లోడ్​ చేశారు. చుట్టు పక్కల సోదా చేసి పడేసిన నాలుగు దుంగలను వెతికి పట్టుకున్నారు. వాహనంలో చెట్లను నరకడానికి ఉపయోగించే రంపాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. ఓ స్థానిక స్మగ్లర్​ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి :

ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా..!

Intro:శేషాచల అడవులలో టాస్క్ఫోర్స్ కూంబింగ్.

భాకరాపేట అతవిసమీపంలో తారసపడ్డ 25 మంది స్మగ్లర్లు.

కారు,19 ఎర్రచందనం దుంగలతో పాటుగా ఒక స్థానిక స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు.

పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపులు చేపట్టిన అధికారులు.Body:Ap_tpt_36_10_smaglar_arest_av_ap10100

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది.నిరంతర కుంబింగ్ కొనసాగుతున్నా వేరవక స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు.నిన్న రాత్రి
భాకరాపేట అటవీ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేకకార్యదళం అధికారులకు చామల అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న స్థానిక స్మగ్లర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 19 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నుంచి కల్యాణి డ్యామ్ నుంచి భాకరాపేట వైపు కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేట లోని చామల అటవీ ప్రాంతంలో నాగపట్ల ఈస్ట్ బీట్ లో స్మగ్లర్లు అలికిడి వినిపించింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు దుంగలను పడవేసి పారిపోయారు. ‌అయితే అప్పటికే వారు సమీపంలో మహీంద్ర ఎక్స్ యువి వాహనం 15 దుంగలను లోడ చేశారు. అక్కడ కాపలాగా ఉన్న స్థానిక స్మగ్లర్ని అరెస్టు చేశారు. చుట్టు పక్కల స్మగ్లర్లు పడేసిన నాలుగు దుంగలను వెతికి స్వాధీనం చేసుకున్నారు. వాహనం లో చెట్లను నరకడానికి ఉపయోగించే రంపాలు, ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.