ETV Bharat / state

అధికారులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం - ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ కారెం శివాజీ అధికారులపై మండిపాటు

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ కారెం శివాజీ జిల్లా అధికారులతో సమీక్షించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్యంపై మండిపడ్డారు.

తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ కారెం శివాజీ అధికారులతో సమీక్ష
author img

By

Published : Nov 5, 2019, 6:14 PM IST

పెండింగ్​లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులపై అధికారులతో కమిషన్​ ఛైర్మన్​ సమీక్ష

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో పెండింగులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులపై కమిషన్ ఛైర్మన్​ కోర్టును నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వంపై ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్​ భరత్ గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి , తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్​లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులపై అధికారులతో కమిషన్​ ఛైర్మన్​ సమీక్ష

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో పెండింగులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులపై కమిషన్ ఛైర్మన్​ కోర్టును నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వంపై ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్​ భరత్ గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి , తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

తిరుపతిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.