ETV Bharat / state

పుంగనూరులో డిపో ప్రారంభానికి అధికారుల చర్యలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ డిపో ప్రారంభం దశాబ్దాల కళగా ఉండేది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ సమస్యలపై దృష్టి పెట్టారు.

author img

By

Published : May 30, 2019, 4:54 PM IST

పుంగనూరు
పుంగనూరులో డిపో ప్రారంభానికి అధికారుల చర్యలు

చిత్తూరు జిల్లాలో ఇటీవల వైకాపాకి ప్రజలు పట్టం కట్టడంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పుంగనూరు ప్రధాన సమస్యల పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. జూన్ నెలాఖరులోగా ఆర్టీసీ డిపో ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారు.

పుంగనూరులో డిపో ప్రారంభానికి అధికారుల చర్యలు

చిత్తూరు జిల్లాలో ఇటీవల వైకాపాకి ప్రజలు పట్టం కట్టడంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పుంగనూరు ప్రధాన సమస్యల పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. జూన్ నెలాఖరులోగా ఆర్టీసీ డిపో ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్. 9299999511.

మోపిదేవి మండలంలో మెట్ట
పొలాల్లో పంటలు నాశనం చేస్తున్న మెట్ట జలగలు





Body:మోపిదేవి మండలంలో
పొలాల్లో పంటలు నాశనం చేస్తున్న మెట్ట జలగలు


Conclusion:మోపిదేవి మండలంలో
పొలాల్లో పంటలు నాశనం చేస్తున్న మెట్ట జలగలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.