ETV Bharat / state

రాయలసీమ ఆత్మగౌరవ సభ.. మోసపూరిత ప్రదర్శన: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

author img

By

Published : Oct 30, 2022, 10:17 AM IST

CDP Thulasi Reddy: తిరుపతిలో వైకాపా నాయకులు నిర్వహించింది రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన కాదని.. ఆదో మోసపూరిత ప్రదర్శన అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. వైకాపానే సీమకు అన్యాయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

CDP Thulasi Reddy
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

Thulasi Reddy తిరుపతిలో వైకాపా నాయకులు నిర్వహించింది రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన కాదని, ఆదో మోసపూరిత ప్రదర్శన అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోయిన వైకాపా..సీమకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని తులసిరెడ్డి ఆక్షేపించారు.

Thulasi Reddy తిరుపతిలో వైకాపా నాయకులు నిర్వహించింది రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన కాదని, ఆదో మోసపూరిత ప్రదర్శన అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోయిన వైకాపా..సీమకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని తులసిరెడ్డి ఆక్షేపించారు.

ఇవీ చదచవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.