ETV Bharat / state

అందరి కృషితోనే... అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్​

ప్రతి ఒక్కరి కృషితోనే మద్యపానాన్ని నిషేధించగలుగుతాం... అందరూ ఈ మహాయజ్ఞానికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉపముఖ్యమంత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

author img

By

Published : Aug 27, 2019, 3:14 PM IST

సమావేశంలో మాట్లాడుతున్నఉపముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్​ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరకి కృషి పట్టుదల కావాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. పుత్తూరలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్​ మోహన్​ రెడ్డి ప్రభుత్వంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందితున్నట్టు పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించి రాయలసీమ జిల్లాలను రతనాలసీమగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్​ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరకి కృషి పట్టుదల కావాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. పుత్తూరలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్​ మోహన్​ రెడ్డి ప్రభుత్వంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందితున్నట్టు పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించి రాయలసీమ జిల్లాలను రతనాలసీమగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి

ఇదీ చూడండి

ఉపరాష్ట్రపతినైనా సరే...జనం మధ్యే ఉండాలనేదే నా ఆలోచన"

Intro:ATP :- రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విధానపర మైనా నిర్ణయాలు ఒక్కటి కూడా తీసుకోలేదని బిజెపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. పార్టీ విస్తరణలో భాగంగా అనంతపురంలో ఆమే పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి వైసీపీ విధానాలను తప్పుబట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని తప్ప, పనులు ఆపమని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బిజెపి నేతల పై జరుగుతున్న దాడులను ఇప్పటికైనా వైసిపి ఆపాలని ఆమె సూచించారు.


Body:కొత్త ఇసుక విధానం అమలులోకి తెస్తామని మూడు నెలలపాటు నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. బిజెపి ఒక్కటే దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎదురులేని పార్టీగా నిలుస్తోంది అన్నారు.

బైట్.... పురందేశ్వరి, బిజెపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు.


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.