తమిళనాడు రాష్ట్రంలోని సూలగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన సీతప్పగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
తమిళనాడు రాష్ట్రం సూలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
![రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు ONE MAN DIED IN ROAD ACCIDENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6087603-912-6087603-1581786092718.jpg?imwidth=3840)
ఇదీచదవండి.వేటగాళ్ల ఆనందం... గోమాతకు శాపం
తమిళనాడు రాష్ట్రంలోని సూలగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన సీతప్పగా గుర్తించారు.
ఇదీచదవండి.వేటగాళ్ల ఆనందం... గోమాతకు శాపం