ETV Bharat / state

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Oct 31, 2019, 8:27 PM IST

తిరుపతి సమీపంలోని శ్వేతా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళనకు దిగిన విద్యార్థులు
తిరుపతిలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన

తిరుపతి సమీపంలోని అత్తలూరు వద్ద శ్వేతా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యంగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలను ఆధార్​తో లింక్ చేయడంలో ఇండియన్ నర్సింగ్ అసోసియేషన్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా... రోజుకు కేవలం 40 మందికి మాత్రమే ఆధార్ లింక్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆన్​లైన్ సేవలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి: గురుకుల పాఠశాలకు.. 11 రోజులుగా నిలిచిన విద్యుత్

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన

తిరుపతి సమీపంలోని అత్తలూరు వద్ద శ్వేతా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యంగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలను ఆధార్​తో లింక్ చేయడంలో ఇండియన్ నర్సింగ్ అసోసియేషన్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా... రోజుకు కేవలం 40 మందికి మాత్రమే ఆధార్ లింక్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆన్​లైన్ సేవలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి: గురుకుల పాఠశాలకు.. 11 రోజులుగా నిలిచిన విద్యుత్

Intro:తిరుపతికి సమీపంలోని శ్వేతా నర్సింగ్ కళాశాలలో ఆందోళన నెలకొంది. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యంగా చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.


Body:తిరుపతి సమీపం మంగళం రోడ్డులోని అత్తలూరు వద్ద ఉన్న శ్వేత నర్సింగ్ కళాశాలలో గురువారం ఆందోళన నెలకొంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను ఆధార్ లింక్ చేయడంలో ఇండియన్ నర్సింగ్ అసోసియేషన్ ఆలస్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు మూడు రోజులు పడిగాపులు కాస్తున్న కేవలం అం మూడు కంప్యూటర్ ఆపరేటర్ లతో రోజుకు 40 మందికి మాత్రమే ఆధార్ లింక్ చేస్తూ కాలం గడిపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వందలమంది విద్యార్థులు నిరీక్షణకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి మీసేవ, ఆన్ లైన్ ద్వారా ఆయా జిల్లాలో చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు.

bytes.....


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.