ETV Bharat / state

రూ.9 లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

తిరుపతి-చెన్నై వెళ్లే దారిలో అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారైనట్లు అధికారులు తెలిపారు.

nine lakh red sandalwood seized at puthur chithur dist
రూ.9 లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత
author img

By

Published : Nov 7, 2020, 9:59 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ అధికారులు మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో సుమారు తొమ్మిది లక్షలు విలువ చేసే దుంగలు పట్టుకున్నామని అటవీ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. నిందితులు పరారయ్యారని, వారికోసం గాలిస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ అధికారులు మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో సుమారు తొమ్మిది లక్షలు విలువ చేసే దుంగలు పట్టుకున్నామని అటవీ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. నిందితులు పరారయ్యారని, వారికోసం గాలిస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన న్యాయవాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.