ETV Bharat / state

'నీటి కొరత రానివ్వకండి.. సమస్యలు పరిష్కరించండి'

చిత్తూరు జిల్లాలోని సమస్యల పరిష్కారంపై అధికారులు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

author img

By

Published : Aug 1, 2019, 11:26 PM IST

చిత్తూరు జిల్లా సమస్యలపై మంత్రి నారాయణ స్వామి సమీక్ష
చిత్తూరు జిల్లా సమస్యలపై మంత్రి నారాయణ స్వామి సమీక్ష

చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్దికి అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ఆదేశించారు. చిత్తూరులోని జడ్పీ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చిత్తూరు జిల్లా సమస్యలపై మంత్రి నారాయణ స్వామి సమీక్ష

చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్దికి అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ఆదేశించారు. చిత్తూరులోని జడ్పీ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

మూతపడిన అన్న క్యాంటిన్లు- జనంలో సందేహాలు...

Intro:ap_knl_11_01_gopala_mithra_ab_ap10056
ఉద్యోగ భద్రత కల్పించాలని గోపాలమిత్ర కార్మికులు కర్నూల్లో రోడ్డెక్కారు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గోపాల మిత్రులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు గ్రామ సచివాలయంలో గోపాల మిత్రులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలు నగరంలోని పశు వైద్యశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు
బైట్. శివ కుమార్.గోపాల మిత్ర. కార్మికుడు


Body:ap_knl_11_01_gopala_mithra_ab_ap10056


Conclusion:ap_knl_11_01_gopala_mithra_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.