ETV Bharat / state

శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

author img

By

Published : Feb 10, 2020, 10:00 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్, దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయకుడు శ్రీకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

many film personalities visited tirumala srivaaru
శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

..

శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

ఇదీచూడండి.పుత్తూరులో గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

..

శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

ఇదీచూడండి.పుత్తూరులో గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.