ETV Bharat / state

మదనపల్లె తండాల్లో కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ పర్యటన - Kerala IG Gugulothu Laxman Nayak in chittoor district news update

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ పర్యటించారు. తెలుగువారైన ఆయన.. నారామాకుల, దాది నాయిని తండాల్లో పర్యటించి.. అక్కడి ప్రజల జీవన విధానం, స్థితిగతులను పరిశీలించారు.

Kerala IG Gugulothu Laxman Nayak
మదనపల్లెలో కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్
author img

By

Published : Dec 24, 2020, 7:29 AM IST

కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఆయనకు జిల్లా గిరిజన సంరక్షణ సేవా సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగువారైన ఆయన.. మదనపల్లె మండలంలోని నారామాకుల, దాది నాయిని తండాలకు వెళ్లారు.

అక్కడి లంబాడీల జీవన విధానం, స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. బంజారా భాషలోనే స్థానిక ప్రజలను పలకరించిన కేరళ ఐజీ.. సమాజ అభ్యున్నతి కోసం అవలంబించాల్సిన విధానాలను వారికి తెలియజెప్పారు.

కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఆయనకు జిల్లా గిరిజన సంరక్షణ సేవా సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగువారైన ఆయన.. మదనపల్లె మండలంలోని నారామాకుల, దాది నాయిని తండాలకు వెళ్లారు.

అక్కడి లంబాడీల జీవన విధానం, స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. బంజారా భాషలోనే స్థానిక ప్రజలను పలకరించిన కేరళ ఐజీ.. సమాజ అభ్యున్నతి కోసం అవలంబించాల్సిన విధానాలను వారికి తెలియజెప్పారు.

ఇవీ చూడండి:

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.