ETV Bharat / state

దేశంలోనే తిరుపతి ఐఐటీ అత్త్యుత్తమం: కేంద్ర మంత్రి పోఖ్రియాల్

author img

By

Published : Aug 14, 2019, 10:28 AM IST

Updated : Aug 14, 2019, 10:41 AM IST

చిత్తూరు జిల్లాలోని ఐఐటీ తిరుపతిలో తొలి స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 104మంది విద్యార్థులకు పట్టాలు అందచేశారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

తిరుపతి ఐఐటీలో తొలిదశలో నిర్మించిన శాశ్వత భవనాలను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పది జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని... ఆంధ్రప్రదేశ్​లో జరిగినంత అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన కొనియాడారు. పనులు పూర్తి చేసి బిల్లులు పెడితే....నిధులను అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. 2015 తర్వాత దేశంలో ఏర్పాటైన ఆరు ఐఐటీలలో తిరుపతి అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేవిధంగా కృషి చేస్తోందని వివరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 104 మంది విద్యార్థులకు పతకాలు అందచేశారు.

తిరుపతి ఐఐటీలో తొలిదశలో నిర్మించిన శాశ్వత భవనాలను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పది జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని... ఆంధ్రప్రదేశ్​లో జరిగినంత అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన కొనియాడారు. పనులు పూర్తి చేసి బిల్లులు పెడితే....నిధులను అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. 2015 తర్వాత దేశంలో ఏర్పాటైన ఆరు ఐఐటీలలో తిరుపతి అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేవిధంగా కృషి చేస్తోందని వివరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 104 మంది విద్యార్థులకు పతకాలు అందచేశారు.

ఇదీ చూడండి: వైకాపా ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు సూపర్ సెటైర్

Intro:Ap_atp_62_13_varshamkosam_poojalu_av_ap10005
-----*****-----------*--*--***----*
వరుణుడి కరుణ కోసం హిందూ ముస్లింల పూజలు ~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం పట్టణంలో వర్షాల కోసం పూజలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో అక్కడ అక్కడ వర్షాలు కురుస్తున్న, మన జిల్లా మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వేరుశనగ పంటను పండిస్తున్నారు. ఇప్పుడు వర్షాధారంగా, వేసే వేరుశనగ సాగుకు,అదును దాటిపోయింది. రైతులు విత్తనాలు వేయడానికి పొలాలు, దుక్కి, దున్ని విత్తనాలు,సిద్ధం చేసుకున్నారు. మండలంలో, అడపాదడపా కురిసిన, వర్షాలతో ,రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ఊరించిన వర్షాలు, మొహం చాటేశాయి. వర్షాలు రాకపోవడంతో, రైతులు వేరుశనగ పై,ఆశలు వదులుకున్నారు. చివరకు విత్తనాలు అమ్ముకొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో, వరుణ దేవుడు కరుణించి, కనీసం తాగునీరు సమస్య లేకుండా, భూగర్భ జలాల సమస్య లేకుండా, వర్షాలు కురవాలని, మారమ్మ కాలనీ వాసులు, మారెమ్మ దేవత కు 101 బిందెలతో, అలాగే అదే కాలనీ లోని,ఉన్న ముస్లింలు పక్కన ఉన్న, పీర్ల దేవుడికి 101;బిందెలతో జలాభిషేకం చేశారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Aug 14, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.