ETV Bharat / state

శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ. 70లక్షల విరాళం

author img

By

Published : Sep 18, 2020, 10:36 PM IST

తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు హైదరాబాద్​కు చెందిన ఓ దాత రూ. 70లక్షలను విరాళంగా అందించారు.

hyderabad devotee donates 70 lakhs to srivari pranadanam trust
శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ. 70లక్షల విరాళం

తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ.70 లక్షల విరాళం అందించాడో భక్తుడు. హైదరాబాద్​కు చెందిన రసున్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట విరాళాన్ని సమర్పించారు. ఆ సంస్థ ఎండీ ర‌వీంద్రా‌రెడ్డి విరాళానికి సంబంధించిన డీడీని తితిదే ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. దాతలను ఛైర్మన్‌ అభినందించారు.

ఇదీ చూడండి.

తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ.70 లక్షల విరాళం అందించాడో భక్తుడు. హైదరాబాద్​కు చెందిన రసున్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట విరాళాన్ని సమర్పించారు. ఆ సంస్థ ఎండీ ర‌వీంద్రా‌రెడ్డి విరాళానికి సంబంధించిన డీడీని తితిదే ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. దాతలను ఛైర్మన్‌ అభినందించారు.

ఇదీ చూడండి.

మరో ఆలయంపై దాడి... ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.