ETV Bharat / state

పుంగనూరులో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్ మహేశ్వరి

author img

By

Published : Dec 9, 2020, 7:36 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ కోర్టు భవన సముదాయాన్ని హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు.

High cour chief justice jk maheswari
High cour chief justice jk maheswari
పుంగనూరులో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్ మహేశ్వరి

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు. అమరావతి నుంచి వర్చువల్ విధానం ద్వారా భవంతి సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్

పుంగనూరులో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్ మహేశ్వరి

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు. అమరావతి నుంచి వర్చువల్ విధానం ద్వారా భవంతి సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.