ETV Bharat / state

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

author img

By

Published : Apr 9, 2019, 11:41 AM IST

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు
శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయ పూజలో సతీసమేతంగా పాల్గొన్నారు. అక్కడి అర్చకులతో ముచ్చటిస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయ పూజలో సతీసమేతంగా పాల్గొన్నారు. అక్కడి అర్చకులతో ముచ్చటిస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి..

గవర్నర్​ను కొనసాగిస్తున్నది అందుకే'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.