ETV Bharat / state

మదనపల్లెలో అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం

author img

By

Published : Feb 8, 2021, 9:55 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో అగ్నప్రమాదం జరిగింది. ఘటనలో సుమారు రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

fire accident in apparao street at madanapalle in chittor district
మదనపల్లెలో అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం అప్పారావు వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో.. రూ.కోటి నష్టం వాటిల్లింది. ప్రైవేట్ గోదాములో ఉన్న నిత్యావసర సరుకులు కాలిపోయినట్టు బాధితలు తెలిపారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం అప్పారావు వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో.. రూ.కోటి నష్టం వాటిల్లింది. ప్రైవేట్ గోదాములో ఉన్న నిత్యావసర సరుకులు కాలిపోయినట్టు బాధితలు తెలిపారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చంటిబిడ్డతో వచ్చి.. నామినేషన్ దాఖలు చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.