ETV Bharat / state

నేతం షుగర్స్​ గేటు వద్ద రైతుల ధర్నా - నేతం షుగర్స్​ తాజా వార్తలు

చెరుకు బకాయిలను వెంటనే చెల్లించాలని నేతం షుగర్స్​ ప్రధాన గేటు వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఈ విషయంపై తమకు రాతపూర్వకంగా హామీ కావాలని కోరారు.

farmers protest at netam sugar factory
చెరుకు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరసన
author img

By

Published : Oct 9, 2020, 3:25 PM IST

చెరుకు బకాయిలు చెల్లించాలంటూ నిండ్ర మండలం నేతం షుగర్స్​ ప్రధాన గేటు ఎదుట రైతులు ధర్నాకు దిగారు. గతేడాది చెరుకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం రూ. 37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సందర్భంగా తమ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గేటు వద్ద రైతులు బైఠాయించారు.

ఇదీ చదవండి :

చెరుకు బకాయిలు చెల్లించాలంటూ నిండ్ర మండలం నేతం షుగర్స్​ ప్రధాన గేటు ఎదుట రైతులు ధర్నాకు దిగారు. గతేడాది చెరుకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం రూ. 37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సందర్భంగా తమ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గేటు వద్ద రైతులు బైఠాయించారు.

ఇదీ చదవండి :

ఈ నెల 20న గోవాడ షుగర్​ ఫ్యాక్టరీ​ గానుగాట ముగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.