ETV Bharat / state

శ్రీవారి సేవలో.. కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటులు

author img

By

Published : Jan 24, 2020, 1:14 PM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుతో పాటు కన్నడ నటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ex central minister and kannada actrase in tirumala
శ్రీవారి సేవలో కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటులు
శ్రీవారి సేవలో కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటులు

తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాజధాని తరలింపు విషయంపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌తో చర్చించి నిర్ణయం తెలుపుతామన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాప్రయోజనంపై దృష్టి పెట్టాలని సూచించారు.

స్వామిని దర్శించిన కన్నడ నటులు

కన్నడ నటుడు భువన్‌ పొన్నన్న, నటి హర్షికా పునాచ కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చూడండి...

శ్రీవారిని దర్శించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం

శ్రీవారి సేవలో కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటులు

తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాజధాని తరలింపు విషయంపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌తో చర్చించి నిర్ణయం తెలుపుతామన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాప్రయోజనంపై దృష్టి పెట్టాలని సూచించారు.

స్వామిని దర్శించిన కన్నడ నటులు

కన్నడ నటుడు భువన్‌ పొన్నన్న, నటి హర్షికా పునాచ కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చూడండి...

శ్రీవారిని దర్శించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.