ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - chittoor district newsupdates

చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

Dharna of Sanitation Municipal Workers
పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 28, 2020, 4:14 PM IST

తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలన్నారు.

లేని పక్షంలో సమ్మెకి వెళ్తామని కార్మికులు, ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించి... ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలన్నారు.

లేని పక్షంలో సమ్మెకి వెళ్తామని కార్మికులు, ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించి... ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

నవంబర్ 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.