ETV Bharat / state

తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటలు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

author img

By

Published : Jul 1, 2019, 9:22 AM IST

Updated : Jul 1, 2019, 10:27 AM IST

tirumala

తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా 26 కంపార్ట్​మెంట్లలో వేచి ఉన్నారు.టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న 94 వేల 155 మంది శ్రీనివాసుడిని దర్శించారు. 40 వేల 77 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లుగా నమోదైంది.

తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా 26 కంపార్ట్​మెంట్లలో వేచి ఉన్నారు.టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న 94 వేల 155 మంది శ్రీనివాసుడిని దర్శించారు. 40 వేల 77 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లుగా నమోదైంది.

ఇది చూడండి.గుంటూరు కేంద్రంగా తెదేపా కార్యకలాపాలు

Intro:jk_ap_knl_22_30_attn_annadata_millets_a_pkg_c2
యాంకర్, చిరుదాన్యాల సాగు మెలకువలు అనే అంశంపై కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎడిఆర్ డాక్టర్ సుబ్బారావు తెలిపారు.


Body:చిరుధ్యానాల సాగు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Jul 1, 2019, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.