ETV Bharat / state

శ్రీవారి గరుడ సేవకు భారీగా తరలివచ్చిన భక్తులు - Devotees flocked to Srivari Garuda Seva and police are trying to control the Devotees

శ్రీవారి గరుడసేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు శ్రమించారు. వర్షం కురిసినప్పటికీ భక్తులు తడుస్తూనే గ్యాలరీలోనే ఎదురుచూస్తున్నారు.

Devotees flocked to Srivari Garuda Seva and police are trying to control the Devotees
author img

By

Published : Oct 4, 2019, 6:46 PM IST

శ్రీవారి గరుడ సేవకు భారీగా తరలి వస్తున్న భక్తులు...

శ్రీవారి గరుడసేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. నాలుగు మాడవీధులలో నిండిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీసులు శ్రమిస్తున్నారు. గ్యాలరీల్లోకి వారిని అనుమతించకపోవటంతో రోడ్లపైనే కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం గంట పాటు వర్షం కురిసినప్పటికి ..వర్షంలోనే తడుస్తూ భక్తులు గ్యాలరీలోనే కూర్చున్నారు. లేపాక్షి, నందకం, మ్యూజియం వద్ద గ్యాలరీల్లోకి అనుమతించాలంటూ పోలీసులతో భక్తుల వాగ్వాదానికి దిగారు. ఎస్పీ అందు రాజన్ రహదారుల వెంట తిరుగుతూ ..సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా..భక్తుల తోపులాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ మిత్ర – మహిళా మిత్ర సిబ్బంది భక్తులకు సేవలు అందిస్తున్నారు.

ఇదీచూడండి.తిరుమల బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి

శ్రీవారి గరుడ సేవకు భారీగా తరలి వస్తున్న భక్తులు...

శ్రీవారి గరుడసేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. నాలుగు మాడవీధులలో నిండిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీసులు శ్రమిస్తున్నారు. గ్యాలరీల్లోకి వారిని అనుమతించకపోవటంతో రోడ్లపైనే కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం గంట పాటు వర్షం కురిసినప్పటికి ..వర్షంలోనే తడుస్తూ భక్తులు గ్యాలరీలోనే కూర్చున్నారు. లేపాక్షి, నందకం, మ్యూజియం వద్ద గ్యాలరీల్లోకి అనుమతించాలంటూ పోలీసులతో భక్తుల వాగ్వాదానికి దిగారు. ఎస్పీ అందు రాజన్ రహదారుల వెంట తిరుగుతూ ..సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా..భక్తుల తోపులాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ మిత్ర – మహిళా మిత్ర సిబ్బంది భక్తులకు సేవలు అందిస్తున్నారు.

ఇదీచూడండి.తిరుమల బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి

Intro:ap_rjy_37_04_kalyanam_avap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం


Conclusion:తూర్పు గోదావరి జిల్లా యానం లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణాన్ని ఆగమ పండితులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి పట్టు వస్త్రాలు యానం ప్రజల తరఫున డిప్యూటీ కలెక్టర్ సతీమణి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యులు వ్యాఖ్యానాలతో కళ్యాణ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రచన సింగ్ మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ దేవస్థానం కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంగణం మార్మోగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.