ETV Bharat / state

కరోనా కట్టడికి కాల్​ సెంటర్ ఏర్పాటు

author img

By

Published : Aug 2, 2020, 10:32 AM IST

చిత్తూరు జిల్లా తిరుచానూరు శిల్పారామంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్​ సెంటర్​ను ప్రారంభించారు. అనంతరం సమన్వయ కమిటీతో సమావేశమై కరోనాపై సమీక్షించారు.

కరోనా కట్టడికి కాల్​ సెంటర్ ఏర్పాటు !
కరోనా కట్టడికి కాల్​ సెంటర్ ఏర్పాటు !

కరోనా కట్టడిపై చిత్తూరు జిల్లా తిరుచానూరు శిల్పారామంలో తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి సమన్వయ కమిటీతో సమీక్ష నిర్వహించారు. కాల్​ సెంటర్​ను ప్రారంభించిన ఆయన...వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సమన్వయ కమిటీ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెవిరెడ్డి సూచించారు.

ఇదీచదవండి

కరోనా కట్టడిపై చిత్తూరు జిల్లా తిరుచానూరు శిల్పారామంలో తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి సమన్వయ కమిటీతో సమీక్ష నిర్వహించారు. కాల్​ సెంటర్​ను ప్రారంభించిన ఆయన...వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సమన్వయ కమిటీ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెవిరెడ్డి సూచించారు.

ఇదీచదవండి

అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.