చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ప్రత్యేక కార్యదళం అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. చంద్రగిరి మండలం టేకుమాకులవనం వద్ద తరలించడానికి సిద్ధంగా ఉన్న 18 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక తమిళ స్మగ్లర్ను, కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.