తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల్లో పాల్గొనేందుకు.. సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతిలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నాటి యుద్ధవీరుల పోరాటాన్ని స్మరించుకునేందుకు వీటిని నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: