ETV Bharat / state

'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల కోసం తిరుపతి చేరుకున్న సీఎం జగన్

author img

By

Published : Feb 18, 2021, 6:02 PM IST

1971 యుద్ధంలో పాకిస్థాన్​పై భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకలు నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు సీఎం జగన్ ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ministers welcomed cm jagan in renigunta airport
రేణిగుండ విమానాశ్రయంలో సీఎం జగన్​కు స్వాగతం పలికిన మంత్రులు

తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల్లో పాల్గొనేందుకు.. సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.

1971 యుద్ధంలో పాకిస్థాన్​పై భారత్ ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతిలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నాటి యుద్ధవీరుల పోరాటాన్ని స్మరించుకునేందుకు వీటిని నిర్వహిస్తున్నారు.

తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల్లో పాల్గొనేందుకు.. సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.

1971 యుద్ధంలో పాకిస్థాన్​పై భారత్ ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతిలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నాటి యుద్ధవీరుల పోరాటాన్ని స్మరించుకునేందుకు వీటిని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

తితిదేకు రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.