ETV Bharat / state

ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ విచారణ

ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ అదికారులు విచారణ చేశారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లి విచారించనున్నట్టు సమాచారం.

author img

By

Published : Jun 10, 2020, 12:41 PM IST

Updated : Jun 10, 2020, 12:53 PM IST

చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మురకంబట్టులోని ఆమె నివాసంలో అనితారాణిని సీఐడీ, పోలీసులు విచారిస్తున్నారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైద్యురాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది.
ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ విచారణ

చిత్తూరు జిల్లా మురకంబట్టులోని ఆమె నివాసంలో అనితారాణిని సీఐడీ అధికారులు విచారణ చేశారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైద్యురాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది. అనితారాణి నివాసం నుంచి పెనుమూరు పోలీసుస్టేషన్‌కు అధికారులు చేరుకున్నారు. కాసేపట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లి సీఐడీ అధికారుల బృందం విచారణ చేయనుంది.

చిత్తూరు జిల్లా మురకంబట్టులోని ఆమె నివాసంలో అనితారాణిని సీఐడీ అధికారులు విచారణ చేశారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైద్యురాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది. అనితారాణి నివాసం నుంచి పెనుమూరు పోలీసుస్టేషన్‌కు అధికారులు చేరుకున్నారు. కాసేపట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లి సీఐడీ అధికారుల బృందం విచారణ చేయనుంది.

ఇదీ చదవండి: ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకంపై నేడు సుప్రీంలో విచారణ

Last Updated : Jun 10, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.