ETV Bharat / state

కిసాన్ సువిధ రైతు సంఘం గోడౌన్ ధ్వంసం

చిత్తూరు జిల్లాలోని కిసాన్ సువిధ రైతు సంఘం గోడౌన్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అధికార పార్టీ వారే ఈ సంఘటనకు కారణమని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Jul 2, 2019, 3:02 PM IST

అధికార ప్రభుత్వంపై మండిపడ్డ చిత్తూరు జిల్లా తెదేప అధ్యక్షుడు పులివర్తి నాని
చిత్తూరు జిల్లా కిసాన్ సువిధ రైతు సంఘం గోడౌన్ ధ్వంసం

కిసాన్ సువిధ రైతు సంఘంలో 6వేల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని....తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంఘానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని...అందుచేతనే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించానని అబ్దుల్ అలీ తెలిపారు. నిన్న రాత్రి వేళ కిసాన్ సౌదా ఫ్యాక్టరీ ప్రహారీ గోడలు, గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని... అధికార పార్టీ వారే ఇలా చేసారని అలీ ఆరోపించారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ అలీకి మద్దతునిచ్చారు. ఇది కేవలం కిసాన్ సువిధపై దాడి చేసినట్లు కాదని... 6వేల మంది రైతులపై దాడి చేసినట్లేనని నాని మండిపడ్డారు. దీనిపై న్యాయం జరగనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి చూడండి: మహా విషాదం: వర్షాలకు 30 మంది బలి

చిత్తూరు జిల్లా కిసాన్ సువిధ రైతు సంఘం గోడౌన్ ధ్వంసం

కిసాన్ సువిధ రైతు సంఘంలో 6వేల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని....తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంఘానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని...అందుచేతనే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించానని అబ్దుల్ అలీ తెలిపారు. నిన్న రాత్రి వేళ కిసాన్ సౌదా ఫ్యాక్టరీ ప్రహారీ గోడలు, గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని... అధికార పార్టీ వారే ఇలా చేసారని అలీ ఆరోపించారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ అలీకి మద్దతునిచ్చారు. ఇది కేవలం కిసాన్ సువిధపై దాడి చేసినట్లు కాదని... 6వేల మంది రైతులపై దాడి చేసినట్లేనని నాని మండిపడ్డారు. దీనిపై న్యాయం జరగనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి చూడండి: మహా విషాదం: వర్షాలకు 30 మంది బలి

Intro:ap_knl_81_01_spandhana_labour minister_ab_c8
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.


Body:ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తూ దానికి సంబంధించిన రసీదు లను అందజేస్తారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.


Conclusion:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశారని వారికి ఎలాంటి సమస్యలున్నా ఎక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలని మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.