ETV Bharat / state

పీలేరులో భారీ మొత్తంలో ఇసుక స్వాధీనం

రాష్ట్రంలో ఇసుక దందా ఊపందుకుంటోంది. అక్రమార్కులు ఇసుకను అందినంత దోచుకు పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో 600 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 10, 2020, 7:32 PM IST

chittoor dst police seized 600 tons of sand in peleru
chittoor dst police seized 600 tons of sand in peleru

చిత్తూరు జిల్లా పీలేరు మండలం కాకులారం గ్రామ సమీపంలో అక్రమంగా నిలువ ఉంచిన 600 టన్నుల ఇసుక నిల్వలను పీలేరు పోలీసులు సీజ్ చేశారు.

సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేసిన మల్లికార్జునను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

చిత్తూరు జిల్లా పీలేరు మండలం కాకులారం గ్రామ సమీపంలో అక్రమంగా నిలువ ఉంచిన 600 టన్నుల ఇసుక నిల్వలను పీలేరు పోలీసులు సీజ్ చేశారు.

సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేసిన మల్లికార్జునను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

ఇదీ చూడండి:

విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.