తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి లాంటి వ్యక్తులతో ప్రెస్మీట్ పెట్టించి సీఎం జగన్ను బయటకి చెప్పలేని మాటలతో తిట్టించారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్పై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు తెదేపా అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: TDP: దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి.. గవర్నర్ను కోరిన తెదేపా