ETV Bharat / state

పీలేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

author img

By

Published : Nov 29, 2020, 3:23 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుండెపల్లి వద్ద వాగులో గురువారం రాత్రి గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడి పాత చిత్రం
మృతుడి పాత చిత్రం

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుండెపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో గురువారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పీలేరు మండలం ముంతవారి పల్లికి చెందిన చంద్రారెడ్డిగా గుర్తించారు.

ఇదీ చదవండి

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుండెపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో గురువారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పీలేరు మండలం ముంతవారి పల్లికి చెందిన చంద్రారెడ్డిగా గుర్తించారు.

ఇదీ చదవండి

శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.