ETV Bharat / state

సీఎం జగన్ మాట తప్పారు.. ఛార్జీలు పెంచారు - తిరుపతిలో భాజపా నేతల ధర్నా వార్తలు

ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచనని హామీ ఇచ్చి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట తప్పారని భాజపా నేతలు ఆరోపించారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని తిరుపతిలో ఆందోళన చేపట్టారు.

bjp leaders dharna on hike on rtc charges at tirupathi
తిరుపతిలో భాజపా నేతల ధర్నా
author img

By

Published : Dec 9, 2019, 3:52 PM IST

తిరుపతిలో భాజపా నేతల ధర్నా

రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తిరుపతిలో భాజపా నాయకులు ఆందోళన చేశారు. తిరుపతి ఆర్టీసీ ఆర్.ఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదంటూ చెప్పిన సీఎం జగన్... ఇప్పుడు మాట తప్పారంటూ విమర్శించారు. తక్షణమే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

తిరుపతిలో భాజపా నేతల ధర్నా

రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తిరుపతిలో భాజపా నాయకులు ఆందోళన చేశారు. తిరుపతి ఆర్టీసీ ఆర్.ఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదంటూ చెప్పిన సీఎం జగన్... ఇప్పుడు మాట తప్పారంటూ విమర్శించారు. తక్షణమే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ఉల్లి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.