ETV Bharat / state

'బయటి నుంచి విగ్రహాలు లోపలికి ఎలా వెళ్లాయి?'

author img

By

Published : Sep 15, 2020, 12:32 PM IST

తిరుపతిలోని దేవాదాయ ఆర్జేసీ కార్యాలయం వద్ద భాజపా - జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వైనంపై న్యాయ విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.

bjp and janasena protest
భాజపా-జన సేన నేతల ఆందోళన

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వైనంపై న్యాయ విచారణ చేయాలంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని దేవాదాయ ఆర్జేసీ కార్యాలయం వద్ద భాజపా - జనసేన నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.

భద్రత అత్యంత పటిష్ఠంగా ఉండే కాళహస్తి ఆలయంలో.. బయటి నుంచి విగ్రహాలు లోపలికి వెళ్లటంపై అనుమానాలున్నాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో వరుస సంఘటనలు జరగటం ఆక్షేపణీయమని దుయ్యబట్టారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వైనంపై న్యాయ విచారణ చేయాలంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని దేవాదాయ ఆర్జేసీ కార్యాలయం వద్ద భాజపా - జనసేన నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.

భద్రత అత్యంత పటిష్ఠంగా ఉండే కాళహస్తి ఆలయంలో.. బయటి నుంచి విగ్రహాలు లోపలికి వెళ్లటంపై అనుమానాలున్నాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో వరుస సంఘటనలు జరగటం ఆక్షేపణీయమని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి:

చిత్తూరులో వాణిజ్య, వ్యాపారాల సమయం కుదింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.