ETV Bharat / state

ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన

author img

By

Published : Mar 29, 2021, 9:38 AM IST

కరోనాపై తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో కళాకారులు చైతన్య గీతాలు ఆలపించారు.

Awareness on the Corona
చైతన్య గీతాలు ఆలపిస్తున్న కళాకారులు


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో కరోనాపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ రెండో విడత కరోనా విజృంభించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో కళాకారులు చైతన్య గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. పెద్దమండ్యం మండలంలోని కలిచర్ల, ముసలికుంట, పి.తురకపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి వరకు కరోనాపై చైతన్య కళాజాత నిర్వహించారు.


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో కరోనాపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ రెండో విడత కరోనా విజృంభించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో కళాకారులు చైతన్య గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. పెద్దమండ్యం మండలంలోని కలిచర్ల, ముసలికుంట, పి.తురకపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి వరకు కరోనాపై చైతన్య కళాజాత నిర్వహించారు.

ఇవీ చూడండి...: తిరుపతి ఉప ఎన్నిక: జోరుగా ప్రచారపర్వం.. వేడెక్కుతున్న రాజకీయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.