ETV Bharat / state

'పసుపు-కుంకుమ'లో రసాభాస

చిత్తూరు జిల్లా చంద్రగిరి పసుపు-కుంకుమ కార్యక్రమంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

author img

By

Published : Feb 2, 2019, 12:59 PM IST

gharshana

ycp,tdp
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాబాసగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోటీగా పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తుండగా తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
undefined

ycp,tdp
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాబాసగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోటీగా పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తుండగా తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
undefined
Intro:చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో రసాబస


Body:ap_tpt_36_02_ycp_tdp_godava_av_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమానికి పోటీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని టిడిపి నాయకులు అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది టిడిపి వైసిపి కార్యకర్తలు ఒకరికొకరు తోసుకోవడంతో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన టెంటు కింద పడింది పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది


Conclusion:పి రవి కిషోర్ చంద్రగిరి.9985555813
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.