ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించిన హైకోర్టు సీజే

author img

By

Published : Dec 27, 2020, 5:34 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించిన హైకోర్టు సీజే
శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించిన హైకోర్టు సీజే

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు..పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదీచదవండి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు..పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదీచదవండి

హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి​ రజినీకాంత్ డిశ్చార్జ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.