ETV Bharat / state

తిరుపతిలో దారుణం.. ఓ లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

author img

By

Published : Apr 11, 2021, 5:53 PM IST

వృధ్ద దంపతులు పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ప్రైవేట్ లాడ్జిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య
ఓ ప్రైవేట్ లాడ్జిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య

తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రైవేట్ లాడ్జిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య కలకలం రేపింది. శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగటంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరివారిపల్లె వాసులు చిన్నబ్బనాయుడు (73) రుక్మిణి (63)గా పోలీసులు గుర్తించారు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 7 నుంచి స్విమ్స్‌లో చిన్నబ్బనాయుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రైవేట్ లాడ్జిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య కలకలం రేపింది. శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగటంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరివారిపల్లె వాసులు చిన్నబ్బనాయుడు (73) రుక్మిణి (63)గా పోలీసులు గుర్తించారు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 7 నుంచి స్విమ్స్‌లో చిన్నబ్బనాయుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి

పోట్లపాడులో విషాదం : రోడ్డు ప్రమాదంలో అక్కా, తమ్ముడు మృతి

దారుణం.. వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన ప్రత్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.