ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి

author img

By

Published : Oct 19, 2020, 3:11 PM IST

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. వ్యవసాయ మోటారు వేసేందుకు పొలాల్లోకి వెళ్లగా విద్యత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు.

died with shock circuit
విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లికి చెందిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ మోటారు వేసేందుకు పొలాల్లోకి వెళ్లగా విద్యత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ పెద్ద మృతి చెందడం తో భార్య పిల్లలు అనాథుల గా మిగిలారని స్థానికులు అన్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లికి చెందిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ మోటారు వేసేందుకు పొలాల్లోకి వెళ్లగా విద్యత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ పెద్ద మృతి చెందడం తో భార్య పిల్లలు అనాథుల గా మిగిలారని స్థానికులు అన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.